విజయవాడ సెంట్రల్ లో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

విజయవాడ సెంట్రల్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నాయుకులు బొలిశెట్టి వంశీకృష్ణ అధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదును విజయవంతం చేసిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వాలంటీర్స్ కు వందలాది మంది జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, లీగల్ సెల్ జనసైనికుల మధ్య ఈ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్ పాల్గొనదం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.