రాజోలులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రాజోలు, జనసేన పార్టీ రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ శాఖ అధ్యక్షులు కాట్న రాజు, ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి చినబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ లు దిరిసాల బాలాజీ, తాడి మోహన్ కుమార్, వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద్ రాజు, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, మల్లిపూడి సత్తిబాబు, జాలెం శ్రీనివాస్ రాజు, దొడ్డ జయరాం, నియోజకవర్గ నాయకులు పినిశెట్టి బుజ్జి, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, డా.రాపాక రమేష్ బాబు, ఏళ్లమిల్లి ఆనంద్ రాజు, గొల్లమందల పూర్ణ భాస్కరరావు, ఉండపల్లి అంజి, క్రియాశీలక వాలంటీర్లు కోళ్ల బాబి, గురుజు భీమారాజు, సర్పంచ్ అడబాల శ్రీనివాస్, ఎంపీటీసీలు అడబాల శ్రీనివాస్, కూడిపుడి మల్లీశ్వరి గణేశ్, పున్నాం నాగదుర్గ శ్రీనివాస్, అవుపాటి శివజ్యోతి సుబ్రమణ్యం, సాదనాల విజయ్, గిడుగు రాంబాబు, పిప్పళ్ళ లక్ష్మణరావు, ఉలిశెట్టి లక్ష్మణరావు, ఉలిశెట్టి అన్నపూర్ణ, బడుగు శ్రీను, వడ్లమూడి చిన్ని, బోనం సూరిబాబు, వార్డ్ మెంబర్ సాధనాల సత్యవతి వెంకన్న బాబు, రేకపల్లి శ్రీను, చింతా ప్రసాద్, ఉల్లంపర్తి దర్శనం, మేడిది శ్రీను రమేష్, బుజ్జి, సుధా మోహన్ రంగ, పంచదార చినబాబు, రేకపల్లి దొరబాబు, కిరణ్, బాబీ, మణి, రాజు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, రాజోలు మండలంలోని వివిధ గ్రామల శాఖ అద్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.