గోరంట్ల జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ, పానకం పంపిణీ
గోరంట్లలో శ్రీరామనవమి సందర్భంగా.. ఆదివారం మరువ ఆంజనేయస్వామి ఉట్ల పరుష లో.. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుమారు 5 వేల మందికి మజ్జిగ, పానకం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, కార్యనిర్వాహక జిల్లా కమిటీ సభ్యుడు పి. వెంకటేష్, నాయకులు వెంకటేష్, గొల్ల అనీల్ కుమార్, రాఘవేంద్ర, నరేష్, సీన.గంగరాజు, బాబావలి తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-11-at-1.26.20-PM-1024x643.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-11-at-1.26.21-PM-1024x605.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-11-at-1.26.21-PM-1-1024x768.jpeg)