రామభద్రపురం మండలంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

బొబ్బిలి, జనసేన పార్టీ 7 ముఖ్య సిద్ధంతాలలో ఒక్కటైనా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ నియోజకవర్గం రామభద్రపురం మండలంలో ఆర్టీసి కాంప్లెక్స్ దగ్గర బొబ్బిలి జనసేన నాయుకులు మహంతి ధనంజయ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరి చేతుల మీదుగా పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన బొబ్బిలి నాయకులు సంచాన గంగాధర్, సతీష్, సాయి, వినోద్, భాషా, గణపతి, చిన్న, తమ్మినాయుడు, శివ, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.