కోటపాడు జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

మాడుగుల నియోజకవర్గం, జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే విధానంలో భాగంగా మంగళవారం జనసేనపార్టీ కె కోటపాడు మండలంలో మరియు పలు గ్రామాలలో కె.కోటపాడు మండలంలో ఉన్న జనసైనికులకు కుంచా అంజి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం జరుపబడినది.