పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
రామచంద్రపురం పట్టణం వైయస్ఆర్ నగర్లో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బుంగ రాజు ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్ర శేఖర్ మరియు మండల నాయకుల చేతుల మీదుగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, అధ్యక్షులు, జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-16-at-3.51.01-PM-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-16-at-3.42.20-PM-1-1024x460.jpeg)