తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి జెండాల పంపిణీ
75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకల్లో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గ లో బాలాజీ నగర్, కే.పీ.హెబ్.బి డివిజన్ లో జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి జెండాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 114 కే.పీ.హెబ్.బి డివిజన్ ప్రెసిడెంట్ కోలా శంకర్, తెలంగాణ వీర మహిళ ఆర్గనైజ్ సెక్రెటరీ భాగ్యలక్ష్మి, హరీష్, యాదయ్య తద్తరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-15-at-11.47.36-AM-1024x576.jpeg)