రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ

రాజోలు, సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లి గ్రామంలో వరద ప్రాంతాల్లో జనసేన నాయకులు పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని వారికి కావాల్సిన ఆహారం జనసేన నాయకులు, చింతలమోరి సర్పంచ్ డాక్టర్ రాపాక రమేష్ బాబు, చింతలమోరి గ్రామశాఖ సభ్యులు సమకూర్చిన ఆహారం ప్యాకెట్ లను లాకుపేట, గీతా మందిరం, ఆంబోతు గుడి ఎదురు గ్రూప్ లలో జనసేన నాయకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు దిరిసాల బాలాజీ, తాడి మోహన్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, ఎంపీపీ మేడిచర్ల సత్య వాణి రాము, అల్లూరి రంగరాజు, గొల్లమందల పూర్ణ భాస్కరరావు, రావూరి నాగు, మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, మళ్లిపూడి సత్తిబాబు, ఎంపీటీసీలు అవులపాటి శివజ్యోతి, ఉండపల్లి అంజి, విసా తాతలు నాయుడు, నామన నాగభూషణం, చింతల మోరి గ్రామశాఖ అద్యక్షులు ఓగురి మనోహర్, రావూరి తేజ, మండల కమిటీ సభ్యులు గునీసెట్టి రామ్ జీ, ముత్యాల గణేష్ నాయుడు, చింతా రాంబాబు, రేపూరి వాసు, కుసుమ నాని, ఉపాధ్యక్షులు తెన్నేటి రమేష్, దొడ్డ గణేష్, వార్డ్ మెంబర్ లు దొడ్డ చిన్న, దొడ్డ రాంబాబు, సత్యనారాయణ, మంగళంపల్లి గదా, అన్నంనీడి రాజేష్, ఆకుల వాసు, మేడిచర్ల ప్రసాద్, వేంకన్న, శ్రీను, రాము, సురేష్, సతీష్, వీరమహిళలు తాడి లలితా, రావి అంజనాదేవి, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.