సచివాలయం -2 వద్ద ఇళ్ల పట్టాలు పంపిణీ

కోనసీమ జిల్లా: అమలాపురం -నెంబర్ 2 సచివాలయంవద్ద 2, 3, 4 వార్డుల లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. కౌన్సిలర్లు 2వ వార్డు తెలుగు దేశం ఆశెట్టినాగదుర్గ, 3వార్డు కౌన్సిలర్ జనసేన, ప్రతిపక్షనేత ఏడిద వెంకట సుబ్రహ్మణ్యం(శ్రీను), 4వ వార్డు జనసేన కౌన్సిలర్ పడాల శ్రీదేవి, సమక్షంలో పట్టాలు పంపిణీ చేసారు. ఈ పంపిణీ కార్యక్రమంలో నాయకులు, మాజీ కౌన్సిలర్ ఆశెట్టి అదిబాబు, పడాలనానాజీ, సచివాలయసిబ్బంది పాల్గొన్నారు. వాలంటీర్లకు, సచివాలయ మహిళా సిబ్బందికి సభ్యుల చేతుల. మీదుగా సన్మానం చేశారు.