జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

విశాఖ జిల్లా, గాజువాక నియోజకవర్గం, అగనంపూడి జనసైనికులు మేడశెట్టి_విజయ్ ఆధ్వర్యంలో అగనంపూడి 85/79వార్డులు పరిధిలో అట్టవానిపాలెం కాలనీలో అగనంపూడి జనసైనికులకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వలు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడశెట్టి విజయ్, దాసరి శ్రీను, జెర్రిపోతుల రమణ, అమరపిన్ని మోహన్ రావు, జాజుల నూకరాజు, జె ప్రసాద్, శివ, అప్పలరాజు, సన్యసిరావు, శరభయ్య, మరియు ఇతర జనసైనికులు పాల్గోన్నారు.