మదనపల్లిలో ఎన్.టి.ఆర్ పెన్షన్ పంపిణీ

మదనపల్లి పట్టణం ఏవి నాయుడు కాలనీ నందు నూతనంగా మంజూరైన కాలువలకు భూమి పూజా కార్యక్రమంలో పాల్గొని మార్చి నెలకి సంబంధించి లబ్ధిదారులందరికీ పెన్షన్ పంపిణీ చేసిన మదనపల్లి శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా, జనసేన రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత, మున్సిపల్ కమీషనర్ ప్రమీల, మున్సిపల్ చైర్మన్ మనూజ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుర్రప్ప నాయుడు, నవీన్ చౌదరి, డిపి 30 వ వార్డు ఇంచార్జి భాస్కర్, మస్తాన్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం-జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment