మాడుగులలో జనసేన ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదం పంపిణీ

మాడుగుల మండలం వీరవిల్లి అగ్రహారంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ ఉమాభీమాలింగేశ్వర స్వామి గుడి దగ్గర మహా శివరాత్రి పర్వదినాన వీరవిల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదం పంపిణీతో పాటు.. మాస్క్ మరియు శానిటైజర్ ఇస్తూ.. వీరవిల్లి అగ్రహారం గ్రామ జనసైనికులు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల మీద, జనసేన పార్టీ సిద్ధాంతాల మీద గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.