బొబ్బేపల్లి సురేష్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణి
సర్వేపల్లి, అంతర్జాతీయ పర్యావరణం పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో హైబ్రిడ్ జామ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవి కుమార్, సందీప్, శ్రీహరి, అవినాష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-05-at-10.31.01-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-05-at-10.31.02-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-05-at-10.31.00-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-05-at-10.31.00-PM-1024x684.jpeg)