బొబ్బేపల్లి సురేష్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణి

సర్వేపల్లి, అంతర్జాతీయ పర్యావరణం పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో హైబ్రిడ్ జామ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవి కుమార్, సందీప్, శ్రీహరి, అవినాష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.