జనసైనికులచే భక్తులకు టీ మరియు పాలు పంపిణి
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-16-at-3.47.34-PM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-16-at-3.47.35-PM-1-576x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-16-at-3.47.35-PM-576x1024.jpeg)
విశాఖపట్నం 36 వార్డ్ పూర్ణ మార్కెట్ లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా గుడి వద్ద లైనులో ఉన్న భక్తులకు 36వ వార్డు జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన ఆధ్వర్యంలో జనసైనికులచే దర్శనానికి వచ్చిన భక్తులకు టీ మరియు పాలు పంపిణి చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.