జనసేనాని జన్మదిన వేడుకలలో బాగంగా రోగులకు పళ్ళు పంపిణీ
ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ చేసిన జనసేన నాయకులు దన్నాన చిరంజీవి, అన్నం నాయుడు, సంతు, సునీల్, చిన్న, జగన్, రాజు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-1.44.18-PM-1024x768.jpeg)