అంబాజీపేటలో సంజీవిని క్లినిక్ ప్రారంభించిన డి.ఎం.ఆర్ శేఖర్
పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో సంజీవిని క్లినిక్ ప్రారంభించిన అమలాపురం పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ డి.ఎం.ఆర్ శేఖర్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు దొమ్మేటి సాయి, నాయకులు సుంకర నాయుడు, అరిగిల సూరిబాబు, వర్రే శేషు, కొప్పినీడి సూర్య, సీతారామ్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-28-at-10.46.44.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-28-at-10.46.45-1024x812.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-28-at-10.46.45-1-1024x674.jpeg)