అంబాజీపేటలో సంజీవిని క్లినిక్ ప్రారంభించిన డి.ఎం.ఆర్ శేఖర్

పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో సంజీవిని క్లినిక్ ప్రారంభించిన అమలాపురం పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ డి.ఎం.ఆర్ శేఖర్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు దొమ్మేటి సాయి, నాయకులు సుంకర నాయుడు, అరిగిల సూరిబాబు, వర్రే శేషు, కొప్పినీడి సూర్య, సీతారామ్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.