జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గం తరుపున జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్ గారి ఆధ్వర్యంలో సభా ప్రాంగణానికి చేరువలో డొక్కా సీతమ్మ అన్న ప్రసాద వితరణ కేంద్రంను ఏర్పాటు చేయడం జరిగింది. కావున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు అభిమానులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు.
Share this content:
Post Comment