డొక్కా సీతమ్మ చలివేంద్రం 13వ రోజు

నెల్లూరు జనసేన పార్టీ ఎపి టిడ్కో ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో సీనియర్ నాయకులు నూనె మల్లిఖార్జున యాదవ్ ఆధ్వర్యంలో 13వ రోజు ఆమని గార్డెన్స్ వద్ద ఉన్న డొక్కా సీతమ్మ చలివేంద్రం నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్, పి చంద్ర శేఖరెడ్డి, కృష్ణారెడ్డి,మార్కెట్ సురేష్, హరి రెడ్డి, గుర్రం కిషోర్, శ్రీపతి రాము, ప్రసాద్ యాదవ్, పి శ్రీకాంత్, దాసరి పోలయ్య, రాజేష్, వెంకటేశ్వర్లు, రాధమ్మ మరియు జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment