డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘
విశాఖపట్టణం, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘ కార్యక్రమం కే.జి.హెచ్ వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటలకి జరిగింది. ఆర్.పి.రాజు(మిస్టర్ లైట్), నీలం రాజు, పసుపులేటి మోహన్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సంయుక్త జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపి కృష్ణ(జి.కె) చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు మరియు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-27-at-19.28.23-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-27-at-19.28.23-1-1024x768.jpeg)