జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా డోన్ జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-14-at-2.42.16-PM-1024x461.jpeg)
డోన్ నియోజకవర్గం బేతంచెర్ల నగర పంచాయతీ జనసైనికులతో డోన్ నియోజకవర్గ నాయకులు శ్రీ బాలు యాదవ్ ఇంకా బలంగా జనసేన పార్టీ కార్యక్రమాలు చేపట్టి పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మండల నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.