ధ్యాన మందిరానికి జనసేన తరఫున విరాళం
జమ్మలమడుగు నియోజకవర్గం, మైలవరం వద్దిరాల గ్రామంలో జనసేన గురు సురేష్ యాదవ్ జనసేన పార్టీ తరఫున ముదిరాలలో ధ్యాన మందిరానికి 13వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కే జయన్న, ఎస్ గుర్రప్ప, ఎస్ నాగేంద్ర లకు జనసేన పార్టీ తరఫున గురు సురేష్ యాదవ్ జనసైనికులతో కలిసి 13 వేల రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-02-at-11.23.28-AM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-02-at-11.23.29-AM.jpeg)