స్వప్రయోజనాల కోసం జాతిన తాకట్టు పెట్టొద్దు

పలమనేరు, స్వప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెట్టవద్దని బలిజ పోరాట సమితి పలమనేరు నియోజకవర్గ యువజన అధ్యక్షుడు సవరం పవన్ కుమార్ రాయల్ పెద్ధ పంజాణీ మండలంలోని జనసేన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని కొంతమంది నియోజకవర్గంలోని బలిజలందరూ వైసీపీ వెంటే ఉన్నారని చేసిన వాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మెజారిటీ బలిజ సామాజిక వర్గాలు జనసేనను బలపరుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.