గుడవరపాలెం పంచాయతీలో ఇంటింటికి జనసేన ఎన్నికల ప్రచారం

సత్యవేడు నియోజకవర్గం వరదయపాలెం మండలం, గుడవరపాలెం పంచాయతీ మరియు సి, ఆర్, సి కండ్రిగలో సత్యవేడు నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ కొప్పల లావణ్య కుమార్ ఆదేశాల మేరకు గురువారం వరదయ్య పాలెం మండల అధ్యక్షులు అంబటి చిరంజీవి యాదవ్ అధ్వర్యం కార్యదర్శి వినోద్ అధ్యక్షతన, ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. టీడీపీ, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారిని సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించలి అని చేప్పడం జరిగింది. బీజేపీ, టీడీపీ, జనసేన, ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ గారిని కమలం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించు కోవలన్ని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపఅధ్యక్షుడు తులసి రామ్, వరదయ్యపాలెం, మండల నాయకులు కుల శేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు వసంత్ కుమార్, సంయుక్త కార్యదర్శులు పృధ్వి, మునిరత్న, కార్యకర్తలు దాము, లవణ్, దేవేంద్ర, మునేంద్ర, వీరస్వామి, తిరుపలయ్య, కిరణ్ కుమార్, తులసి, మురళి, దాము, చిన్న రాఘవయ్య, సుమన్, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.