డా. పాపారావును పరామర్శించిన బొంతు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, మలికిపురం గ్రామంలో హార్ట్ ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్న డాక్టర్ పాపారావు ను జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు కలిసి పాపారావు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.