డా. పాపారావును పరామర్శించిన బొంతు
రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, మలికిపురం గ్రామంలో హార్ట్ ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్న డాక్టర్ పాపారావు ను జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు కలిసి పాపారావు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-23-at-5.39.51-PM-1024x774.jpeg)