తిరుపతి: అసెంబ్లీకి హాజరు కాకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైస్సార్సీపీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వాఖ్యలను తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ఖండించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్. ప్రెస్ మీట్ లో పాల్గొన్న తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజా రెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఆకేపాటి సుభాషిణి, జనసేన పార్టీ తిరుపతి వైస్ ప్రెసిడెంట్ ఆనంద్, తిరుపతి జిల్లా సెక్రటరీ హేమ కుమార్ పాల్గొన్నారు.
Share this content:
Post Comment