అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొన్న డా.ఘంటసాల వెంకటలక్ష్మి

ఉమ్మడి కృష్ణా జిల్లా ‘అమరుల స్మారక కమిటీ’ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా, చల్లపల్లిలో జరిగిన అమర వీరుల సంస్మరణ సభలో ప్రజా గాయని, సామాజిక ఉద్యమకారిణి,’అరుణోదయ’ విమలక్కతో సామాజిక ఉద్యమకారిణి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొనడం జరిగింది.