డా. పసుపులేటితో ఎం.ఆర్ పల్లి నేతల బేటీ

తిరుపతిలోని పిఏసి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్‌ను ఎం.ఆర్ పల్లి జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ప్రాంతీయ సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి చైర్మన్‌కు వినతి పత్రాలును అందజేశారు.

Share this content:

Post Comment