డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఉప్పు వెంకటరత్తయ్య
గుంటూరు, తెలుగుదేశం పార్టీ నాయకులు యన్.ఆర్.ఐ. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని బుర్రిపాలెంలోని వారి స్వగృహంలో జనసేన పార్టి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయటం జరిగినది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-22-at-17.30.02-821x1024.jpeg)