నామ రాజేష్ ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్నం 8వ వార్డు నందు మన జనసైనికుడు నామ రాజేష్ కి బైక్ యాక్సిడెంట్ కారణంగా చేతికి ఫ్యాక్చర్ అయి ఇంట్లోనే బెడ్ రెస్ట్ తీసుకున్నటువంటి నామ రాజేష్, పల్నాటి మధుబాబు ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని రిపోర్ట్స్ పరిశీలించి తగిన ఆరోగ్యపరమైన సలహాలను సూచనలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాటి మధు బాబు, గది శ్రీను, కొండేపూడి శివ, కొతేం వీరబాబు, ఆకుల యేసు, కొతేం గణేష్, తలాటం గణేష్, కొత్తెం సురేష్, గౌతు గణపతి, కోన దుర్గ, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.