రాయి దేవా రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: రాపర్తి గ్రామానికి చెందిన రాయి దేవా రాజేష్ తన తొమ్మిది నెలల కుమార్తె అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వీరంరెడ్డి అమర్, కీర్తి చంటి, ముమ్మిడి నాగు, రుద్రపు గుర్రాజు, గని రాజు, వీరంమరెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు.