రామిశెట్టి సత్తియమ్మ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, మూలపేట గ్రామం నందు రామశెట్టి సత్తియమ్మ అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధార్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నాయకులు కంబాల దాసు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన్న దొర, వంకా కొండబాబు, రాంశెట్టి రాంబాబు, రాజు, రాంశెట్టి కాటుకలబ్బాయి, రాంశెట్టి కాశీయ్య, రామిశెట్టి కొండబాబు, కోదా చిన్నబాబు, కోదా మసేను, రాచపల్లి కొండయ్య, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.