రాపాక మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, పెదలంక గ్రామానికి చెందిన రాపాక మహేష్ పెదనాన్న రాపాక యేసు రత్నం కాలం చేశారు. వారి అకాల మరణానికి చింతిస్తూ, పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులని కలసి ప్రగాఢ సానుభూతిని తెలియయచేసిన జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, పినిశెట్టి బుజ్జి, గ్రామశాఖ అధ్యక్షులు గుబ్బల సూర్యనారాయణ, ఉండపల్లి అంజి మేడిచర్ల కిషోర్ తదితరులు.