దువ్వాడ శ్రీనివాస్ పై డి.ఎస్.పికి ఫిర్యాదు చేసిన డా.రవికుమార్ మిడతాన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ పై తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈరోజు విజయనగరం జిల్లా డి.ఎస్.పికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ విజయనగరం జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రామునాయుడు, కుర్మారావు బెవెర, మజ్జి సత్యనారాయణ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment