శివశంకర్ ని పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం, దుర్గాడ గ్రామం నందు ఇంటి మనేశ్వరరావు కుమారుడు కొద్దిరోజుల ముందు యాక్సిడెంట్ కి గురయ్యి గాయాలతో బెడ్ రెస్ట్ తీసుకున్నటువంటి ఇంటి శివకుమార్ ని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివబాబు, పి గంగ, కొప్పుల శివచక్రధర్, సమ్మంగి శివ, గణేష్, పవన్, జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.