రామ్ చరణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి

తిరుపతి: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూర్ జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని తిరుపతి విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి సత్కరించడం జరిగింది.