రామ్ చరణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి
తిరుపతి: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూర్ జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని తిరుపతి విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి సత్కరించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-26-at-8.25.42-PM-1024x688.jpeg)