జనసైనికులని పరామర్శించిన డా. ఘంటసాల వెంకటలక్ష్మి
దెందులూరు: ప్రమాదవశాత్తు వివిధ కారణాల చేత ప్రమాదానికి గురైన దెందులూరు నియోజకవర్గానికి చెందిన జనసైనికులని పరామర్శించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి, జనసేన పార్టీ ఉమ్మడి ప.గో.జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, దెందులూరు మండల జనసేన నాయకులు పెద్దిశెట్టి నాని, పెదవేగి మండల నాయకులు మేడిచెర్ల కృష్ణ, జల్లి తేజ, సుంకర ప్రసాద్, పెదపాడు మండల నాయకులు కోటప్రోలు సురేష్, వడ్డి భార్గవ్, దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ కోటప్రోలు ఫణి కుమార్, ఏలూరు నగర జనసేన నాయకులు తాతపూడి చందు మరియు జనసైనికులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-28-at-12.25.25-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-28-at-12.25.25-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-28-at-12.25.27-PM-1024x768.jpeg)