మహాశివరాత్రి సందర్భంగా బుధవారం కలిదిండి లోని పాతాళ భోగేశ్వర స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నల్లగోపుల వెంకట చలపతిరావు సెంట్రల్ ఆంధ్ర జోన్ కో కన్వీనర్ కొల్లి వరప్రసాద్ (బాబి), ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment