జనసేన జిల్లా లీగల్ సెల్ సమావేశంలో పాల్గొన్న కందుల దుర్గేష్
కాకినాడలో నిర్వహించిన జనసేన తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో కందుల దుర్గేష్ తో పాటూ.. పీఏసీ సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జిలు మరియు నగర కార్పొరేషన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-14-at-1.50.26-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-14-at-1.51.03-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-14-at-1.51.04-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-14-at-1.51.04-PM-1-1024x768.jpeg)