ఐరాలలో ఎన్నికల ప్రచారం

పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు ఎంపీ అభ్యర్థి దగ్గు మల్ల ప్రసాదరావులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఐరాల మండలంలోని 35 యాల్లంపల్లి పంచాయతీలోని వివిధ గ్రామాలలో గుట్ట కింద పల్లి యల్లంపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కలికిరి మురళీమోహన్ తో కలిసి జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య పాల్గొని అక్కడ ఓటర్లను ఉమ్మడి అభ్యర్థి ఎంఎల్ఏ, ఎంపీ అభ్యర్థులను అఖంఢ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఏపీ శివయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఐరాల జనసేన పార్టీ మండల అధ్యక్షులు అయిన పురుషోత్తం గారు మరియు తెలుగుదేశం మండల అధ్యక్షుడు గిరినాయుడు ,జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ ,కార్యదర్శులు కమిటీ మెంబర్లు, పూల ప్రభాకర్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ అధికార ప్రతినిధి మట్టపల్లి మునిరాజు, రాష్ట్ర కార్యదర్శి మహదేవ సందీప్, మాజీ జడ్పిటిసి లతా, నటరాజు, మాజీ మండలాధ్యక్షుడు జై చంద్రయ్య, వేదగిరి వారి పల్లి సర్పంచ్ ప్రశాంత్ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు వై దామోదరం, తెలుగుదేశం పార్టీ నాయకులు రుషి నాయుడు మరియు జనసేన యువనాయకుడు కిషోర్ తదితరులు పాల్గొనడం జరిగింది.