పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి: ఎరుకుల పార్వతి
ఆలూరు, పార్టీని మరింత బలోపేతం చేయడానికి కలిసికట్టుగా పని చేద్దాం జనసేన పార్టీ బలపేతం కోసం కృషి చేయాల్సి ఉంటుందని 2024 దృష్టిలో ఉంచుకుని కనీసం ఎనిమిది నెలలు పాటు పార్టీ బలపేతం కోసం కృషి చేయాల్సి ఉంటుంది. ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయి, ప్రతి కార్యకర్త గ్రామాల్లో పరిస్థితిలు తెలుసుకుంటూ, నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ బలపేతం కోసం కలిసి పని చేయాల్సి ఉందని పార్టీని గ్రామస్థాయిలోకి బలాపేతం చేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సి ఉంటుందని 2024 దృష్టిలో ఉంచుకుని కనీసం ఎనిమిది నెలలు పాటు పార్టీ కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకం అవ్వడం వల్ల 2024 లో మన జనసేన పార్టీ బలపడుతుంది అలాగే ప్రజల సమస్యలపై పోరాడాల్సి ఉంటుందని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-27-at-19.04.37.jpeg)