వెంకటాపురంలో రైతు సదస్సు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, వెంకటాపురం గ్రామంలో.. వడ్డిపల్లి శ్రీనువాసరావు, అదపాక అపపలరాజు, బోంతు విజయకృష్ణ ఆధ్వర్యంలో.. సోమవారం రైతుల కోసం.. రైతులు పక్షాన నిలబడలనే తపనతో.. రైతుసదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అర్జున్ భూపతి, బిజేపి నాయకులు దేవి, రెడ్డి వీరబాబు, మీసాల రవిబాబు, దన్నాన చిరంజీవి, తమ్మినేని శ్రీను విచ్చేసారు. ఈ కార్యక్రమంలో జనసైనుకులు, లావేరు మండలం రైతులు పాల్గొన్నారు.