శ్రీశ్రీశ్రీ సత్తమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం సత్తమ్మ శెట్టి గ్రామంలో శ్రీశ్రీ శ్రీ సత్తమ్మ వారి ఆలయ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్నారు. వీరి వెంట రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, పిల్లి గోపి సమసాని పాండురంగారావు, మట్టపర్తి శంకరు, గిడ్డి రత్నశ్రీ, పితాని రాజు, కడలి వెంకటేశ్వరరావు, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.