పలువురిని పరామర్శించిన పితాని బాలకృష్ణ

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం నడవపల్లి సంసాని వరలక్ష్మి ఇటీవల మృతిచెందారు వారి కుటుంబ సభ్యులను, కాట్రేనికోన మండలం జిల్లెలవారిపేట గ్రామానికి చెందిన గెద్దాడ వెంకటేశ్వరరావు (బుజ్జి) ఇటీవల మృతిచెందారు వారి కుటుంబ సభ్యులను, ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన శీలం సత్యవతి ఇటీవల మృతిచెందారు వారి కుమారులు శ్రీనుని జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోకా బాలప్రసాద్, సంసాని పాండురంగారావు, పిల్లి గోపి, మట్టపర్తి శంకరం, విత్తనాల అర్జున్, పితాని శివ, వనచర్ల బాలకృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు.