పట్టాభి రామయ్యను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం మండలం, కోమానపల్లి గ్రామానికి చెందిన దైవాల పట్టాభి రామయ్య ఇటీవల యాక్సిడెంట్లో కాలు ప్యాక్చర్ అయ్యి ఇంటి దగ్గర చికిత్స పొందుతున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ బుధవారం వారిని పరామర్శించి, హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కొంత ఆర్థిక సహాయం అందించారు. వీరి వెంట జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.