జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన పితాని

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోదసి పుండరీష్, జక్కంశెట్టి పండు, దూడల స్వామి, అత్తిలి బాబురావు, రాయపరెడ్డి బాబి, దేవి రాంబాబు తదితర జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.