ప్రచార జోరు పెంచిన పితాని
ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం ఎదుర్లంక ఆటో యూనియన్ సభ్యులతో క్రియాశీల సభ్యత్వం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-27-at-17.38.50-1024x473.jpeg)