పేరంటాలమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కొత్తలంక గ్రామ శివారు పెద్దమెట్లంక గ్రామంలో పేరంటాలమ్మ వారి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. వీరి వెంట పితాని రాజు, ఎల్లమెల్లి లోకేష్, విత్తనాల చంటి, యల్లమల్లి రవి, విత్తనాల రవి, ఎల్లమెల్లి రామకృష్ణ, విత్తనాల త్రిమూర్తులు, ఎల్లమెల్లి సత్యనారాయణ, విత్తనాల ధర్మ కృష్ణ, కుడిపుడి దుర్గాప్రసాద్, గ్రామ యువత మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.