శ్రీతిళ్లాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న పితాని

ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలం, తిల్లకుప్ప గ్రామంలో ఇటీవల పునః నూతన ప్రతిష్ట మహోత్సవం జరిగినటువంటి శ్రీతిళ్లాలమ్మ అమ్మవారిని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్దింశెట్టి పురుషోత్తం, దూడల స్వామి, ఉండ్రు సత్యనారాయణ, లంకెలపెల్లి జమీ, కొప్పిశెట్టి గణేష్ గుత్తుల శ్రీనివాస్, సలాది లక్ష్మణ్, బండారు వెంకన్న బాబు, పితాని రాజు, ఉండ్రు రామ్ చరణ్, ఉండ్రు జగదీప్ నాయుడు, పళ్ళ దైవప్రసాద్,సత్తి శ్రీనివాసరావు, ఉద్దీశ గోపి, కృష్ణ, శ్రీను మొదలగువారు పాల్గొన్నారు.