క్యాన్సర్ తో బాధపడుతున్న జనసైనికుడికి అండగా జనసేన
అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం, రామేశ్వరం గ్రామం ఇటీవల క్యాన్సర్ తో బాధపడుతున్న జనసైనికుడు కొటికలపూడి సత్తిబాబుకి వారి కుటుంబానికి అనపర్తి నియోజకవర్గం మర్రెడ్డి శ్రీనివాస్, ఆ గ్రామ జనసైనికులు సహాయంతో 33000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు, ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నాగు, మండలాధ్యక్షుడు వీరాస్వామి గారు, ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్, వీర మహిళలు, మండల నాయకులు, ఆ గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-21-at-6.51.19-PM-1-1024x768.jpeg)