ప్రమాదవశాత్తూ గాయపడిన జనసైనికునికి ఆర్ధికసాయం
పార్వతీపురం, ప్రమాదానికి గురి అయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పార్వతీపురం, నర్సిపురం గ్రామ జనసైనికుడు పిల్లి రాజా కోసం పార్వతీపురం జనసెన పార్టీ అధ్వర్యంలో సహాయ కార్యక్రమఒ జరిగింది.
- పార్వతీపురం జనసైనికులచే సేకరించిన విరాళం: 19500/-
- నర్సిపురం గ్రామ జనసైనికులచే సేకరించిన విరాళం: 5800/-
మొత్తం వచ్చిన విరాళం 25300
పిల్లి రాజాకి ఆర్థికంగా సహాయ చేసిన వివరాలు:
- నిత్యవసర సరుకులకు 2300/-
- వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన డబ్బులు: 23000/
మొత్తం 25300/- ఇవ్వడం జరిగింది.
సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసారు.